Friday, April 26, 2024

పరువు హత్యపై సమగ్ర నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఆ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కోరారు. నాగరాజు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అస్రిన్ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement