Thursday, May 2, 2024

Breaking: వ‌ర‌ద కాల్వ‌లో ఈత‌కు వెళ్లి.. ఇద్ద‌రు యువ‌కుల గ‌ల్లంతు

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో విషాదం నెల‌కొంది. జిల్లాలోని గంగాధ‌ర‌ మండ‌లం రంగారావుప‌ల్లి స‌మీపంలోని వ‌ర‌ద కాలువ‌లో సోమ‌వారం సాయంత్రం ఈత‌కు వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింంది. కాగా గ‌ల్లంతైన యువ‌కుల‌ను ఎండీ జ‌మీర్ (24), ఎండీ క‌లీం (20)గా గుర్తించారు.. దీంతో ఆ యువ‌కులు కుటుంబాలు క‌న్నీరు మున్నీర‌వుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement