నిన్న మహారాష్ట్రలోని గ్యారపట్టిలో జరిగిన ఎన్ కౌంంటర్పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-ఈ స్టు గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.ఈ ఎన్ కౌంటర్ వట్టి బూటకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాలను అణివేసేందుకు పోలీసుల ద్వారా ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచిపోషిస్తున్నాయన్నారు. ఆమాయక యువకులకు డబ్బు ఆశచూపించి వారిద్వారా మావోయిస్టు కదలికలను నిత్యం పర్యవేక్షిస్తూ పార్టీని అంతమోందించేందుకు
తమ నెటవర్క్ను బలోపేతం చేసుకుంటు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఛత్తీస్ఘడ్,గడ్చిబోలీ ఆదీవాసీ ప్రాంతాల్లో్ ఉన్న అపారమైన సహజ వనరులను కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టేంందుకు వారికి అడ్డంంగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని అణివేచతలోభాగంంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు..ఈ ఎన్ కౌంటర్కు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీసుఘడ్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందనిమావోలు హెచ్చరిస్తున్నారు.
గ్యారపట్టి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి
Advertisement
తాజా వార్తలు
Advertisement