Wednesday, May 1, 2024

Breaking: జీడిమెట్లలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్ లోని జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. నర్సరీ మొక్కల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.కోటి విలువైన 400కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు మధ్యప్రదేశ్ కు చెందిన బబ్లూ, గోవింద్ లు ఉన్నారు. పట్టుబడిన 400కేజీల గంజాయి విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement