Saturday, May 4, 2024

Arrest – గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

జవహర్ నగర్ మే 24, (ప్రభ న్యూస్) జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను జవహర్ నగర్ పోలీసులు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రమణబాబు అనే వ్యక్తితో పాటు బిజెఆర్ నగర్ కు చెందిన రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4.2 కిలోల రెండు గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement