Sunday, April 28, 2024

TS: పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన గంప గోవర్ధన్

దోమకొండ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా ఈ కార్యాలయం మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుజ్బుద్దీన్, జడ్పిటిసి తిరుమల గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎంపీపీ శారద నాగరాజ్, సి డి సి చైర్మన్ నరసయ్య, నాయకులు కుంచాల శేఖర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement