Sunday, April 28, 2024

పోలీసులకు లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌: నక్సలైట్ దంపతులు సహా నలుగురు నక్సలైట్లు లొంగిపోయారని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. వీరిపై రెండు లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస విధానం ద్వారా ప్రభావితమై వారు లొంగిపోయారని ఎస్పీ శుక్ర‌వారం సాయంత్రం మీడియాకు చెప్పారు. నార్త్ బస్తర్ డివిజన్‌లో లొంగిపోయిన నక్సలైట్ దంపతులు మావోయిస్ట్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవార‌ని ఆయ‌న వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement