Wednesday, May 15, 2024

కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ – 20 మందికి పైగా విద్యార్ధులకు అస్వస్థత

భీమ్‌గల్ రూరల్, ప్రభ న్యూస్ సెప్టెంబర్ 11 భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని సోమవారం రాత్రి కస్తూర్బా గాంధీ స్కూల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు విరోచనాలు తో విద్యార్థులు బాధపడుతున్నారు.. చికిత్స నిమిత్తం భీమ్‌గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు తీసుకురావడం జరిగింది.దాదాపు ఒక 20 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement