Sunday, April 28, 2024

Mulugu: ఫుడ్ ఫాయిజన్.. 8మంది విద్యార్థినీలకు అస్వస్థత..!

ములుగు : ఫుడ్ ఫాయిజన్ తో 8మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలోని మైనార్టీ హాస్టల్లో 8మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ తోనే బాలికలు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement