Monday, May 20, 2024

TS : మియాపూర్​లో అగ్ని ప్రమాదం…

మియాపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఫైర్ ఇంజన్ తో మంటలను సిబ్బంది అదులోకి తెచ్చారు . అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement