Thursday, May 16, 2024

సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

.బిక్కనూర్ సెప్టెంబర్ 2 ప్రభా న్యూస్…. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బాగిర్తి పల్లి గ్రామానికి చెందిన రైతులు శనివారం గ్రామంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు కరెంటు కోతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఏడు గంటలకు కూడా సరపర చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ బావుల వద్ద సాగు చేసినా వారి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయానికి నిరంతరంగా కరెంటు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement