Saturday, April 27, 2024

TS: విద్యుత్ షాక్ తో రైతు మృతి..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మదనపురం గ్రామ శివారు ధూప తండాకు చెందిన మాలోతు బాలు తండ్రి మంగనా గురువారం విద్యుత్ ప్రమాదానికి గురై బావిలో పడి మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన బావి వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement