Friday, May 10, 2024

Drugs Hunt – భారీగా డ్రగ్స్ పట్టుకున్న రాచకొండ పోలీసులు… ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ – రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాపై చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లై చేసినా.. కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు..

పబ్ లు , బార్ లు, క్లబ్ లను సైతం వదలకుండా స్నిపర్ డాగ్స్ సహయంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. తాజాగా తాజాగా అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. . వారినుంచి 2.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడున్నర కిలోల OPM, 45 గ్రాముల పప్పస్ట్రాను సీజ్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement