Wednesday, May 8, 2024

దసరా స్పెషల్: కాలనీలకే ఆర్టీసీ బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్రాంతం, లేదా ఒకే కాలనీ నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు 30 మంది, అంతకుమించి ఉంటే సమీపంలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకునే అవకాశాన్ని టిఎస్ ఆర్టిసి కల్పించింది. అది నేరుగా కాలనీకే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుందని ఆర్టీసీ తెలిపింది. నేటి నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement