Sunday, May 5, 2024

CS : ఓటు వేసిన సీఎస్​ శాంతికుమారి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్ లో 162 నెంబర్ పోలింగ్ బూత్ సెరికల్చర్ కమిషనర్ కార్యాలయం లోని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement