Saturday, May 4, 2024

“రెరా” చైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్ – తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ (టీఎస్ రెరా)కి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారినే నియమిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవికి కొద్ది రోజులుగా కొందరు ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. ఏపీకి వెళ్లి వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ ను నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే రెరా బాధ్యతలను కూడా అప్పగించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement