Friday, April 26, 2024

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష ధోర‌ణిపై క‌లెక్ట‌ర్ కు కాంగ్రెస్ విన‌తి

TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ నాయకులు జంగయ్య యాదవ్, ఉప్పల్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, పరుశురాం గౌడ్, సదానంద్, మిద్దెల సీతారాం రెడ్డి, సమీర్ ఖాన్, లాల్ మహమ్మద్, పోషి మహేష్, దాతరపల్లి నవీన్, సిరిగాళ్ల బాబు, సంజీవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement