Sunday, May 5, 2024

రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంబీపూర్ రాజుకు శుభాకాంక్షలు

తెలంగాణ ఉద్యమకారుడు, రంగారెడ్డి జిల్లాకు రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్ ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ఆనంద్ రెడ్డి, ఎన్ ఎమ్ సి యువజన కమిటీ ఉపాధ్యక్షుడు అజయ్ వర్మ, నాయకులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement