Tuesday, April 30, 2024

కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం జరిగింది. వందల కోట్లతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement