Friday, May 3, 2024

Yadadri: వాసాలమర్రి సర్పంచ్ కోసం ఆగిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటనకు బయల్దేరారు. అయితే సీఎం కేసీఆర్ కాన్వాయ్ వాసాలమర్రికి రాగానే ఆగింది. వాసాలామర్రి దగ్గర సీఎం కేసీఆర్ కాన్వాయ్ ని ఆపి, ఆగ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులను సీఎం కాన్వాయ్ లో ఎక్కించుకుని బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement