Saturday, May 4, 2024

నేడు ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ఎంపీలు, వ్యవసాయ శాఖ అధికారులతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి.. తదుపరి కార్యాచరణ విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్ల విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement