Thursday, May 2, 2024

వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న‌ చేవెళ్ల ఎంపీ

చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో గల పరిగి నియోజకవర్గ కేంద్రంలో లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిలతో కలిసి పలు శుభకార్యాలకు హాజరయ్యారు. స్థానిక పరిగి జెడ్పీటీసీ హరిప్రియ – ప్రవీణ్ రెడ్డి కూతుర్ల శారీ ఫంక్షన్ కు, పూడూరు జెడ్పీటీసీ మేఘమాల – ప్రభాకర్ ల 25సంవత్సరాల వివాహ వార్షికోత్సవ వేడుకకు హాజరై ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement