Tuesday, April 30, 2024

Breaking: వరంగల్ లో మరో చిట్టి వ్యాపారి టోకరా.. రూ.40 కోట్లతో ఉడాయింపు

వరంగల్ నగరంలో మరో చిట్టి వ్యాపారి మోసం వెలుగులోకి వచ్చింది. 40 కోట్ల రూపాయలతో యజమాని ఉడాయించాడు. దాదాపు 900 మంది దగ్గర చిట్టీ రూపంలో డబ్బులు వసూలు చేశాడు. దీంతో లేబర్ కాలనీలో యాజమాని ఇంటి ఎదుట బాధితుల నిరసన దిగారు. రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు.. ఆందోళనకారులకు సర్ది చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement