Sunday, April 28, 2024

ADB: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతకు తీవ్ర గాయాలు…

శ్రీ సత్యసాయి బ్యూరో ఫిబ్రవరి6 (ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సమీపంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని,చిరుతకు పశు వైద్యశాఖ వైద్యులచే చికిత్స చేయిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement