Sunday, April 28, 2024

BRS Party – మల్కాజిగిరిలో రాగిడి, ఆదిలాబాద్ లో సక్కు పోటీ

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి , ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కులను ఆ పార్టీ ఎంపిక చేసింది . నేడు ఈ రెండు స్థానాల నేతలతో ఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం వారి పేర్లను కెసిఆర్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement