Wednesday, May 8, 2024

ఓటు అడిగే హక్కు బిఆర్ ఎస్ కే ఉంది – మంత్రి గంగుల

ఓటు అడిగే హక్కు బి ఆర్ ఎస్ కె ఉందని రాష్ట్ర బి సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఈ నెల 25 న జరగనున్న పార్టీ ప్లీనరీ పై మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజలు దేశంలో కూడా తెలంగాణ లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని బీసీనే కదా…బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు.కేంద్రం బిసి మంత్రుత్వా శాఖ ఏర్పాటు చేస్తే…రాష్ట్ర మంత్రిత్వ శాఖ కలిస్తే నిధులు పెరుగుతాయన్నారు.ప్లీనరీ లో 12 తీర్మాణాలు 0రవేశ పెట్టనున్నామ‌ని క్షునంగా కుల గణన చేయాలనే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచుతామని అన్నారు. బిసి గణాంకాలు వస్తే రిజర్వేషన్ వస్తాయన్నారు. చట్టసభల్లో బి సి రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానించనున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement