Tuesday, April 30, 2024

Breaking : టీఆర్ ఎస్ నేత‌ల‌తో ముగిసిన స‌మావేశం- మ‌రోసారి 283మంది ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ మీటింగ్

సీఎం కేసీఆర్ 33జిల్లాల టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో జాతీయ పార్టీ గురించి ప‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. కాగా దసరా రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ పేరుని ప్రకటించ‌నున్నారు.కాగా అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు మరోసారి 283మంది ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.జాతీయ పార్టీ తీర్మానంపై సంతకాల తర్వాత కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement