Wednesday, May 8, 2024

Breaking : అన్నాడీఎంకేలో కీల‌క ప‌రిణామాలు – శ‌శిక‌ళ‌కు పార్టీ బాధ్య‌త‌లు !

చెన్నై: అన్నాడీఎంకేలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.అన్నాడీఎంకే పార్టీ బాధ్య‌త‌లు శ‌శిక‌ళ‌కు అప్ప‌గించాల‌ని ద‌క్షిణ త‌మిళ‌నాడు నేత‌ల స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో నేత‌ల అసంతృప్తి వెల్ల‌గ‌క్కారు. కాగా రేపు ద‌క్షిణ త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ ప‌ర్య‌టించ‌నున్నారు. టీటీవీ దిన‌క‌ర‌న్ ను క‌లుపుకొని పోవాల‌ని కొంగుమండ‌ల నేత‌లు ఉన్నారు. కాగా రేపు ద‌క్షిణ త‌మిళ‌నాడు నేత‌లు, ఓపీఎస్ త‌మ్ముడు రాజా ..శ‌శిక‌ళ‌ను క‌ల‌వ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement