Monday, May 6, 2024

Breaking : యుద్ధం ఆపండి – ఉక్రెయిన్ ప‌రిస్థితిపై ఐరాస ఆందోళ‌న‌

ఉక్రెయిన్ లో ప‌రిస్థితిపై ఐక్య‌రాజ్య స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వారం రోజుల్లో 10ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు ఉక్రెయిన్ ని విడిచి వెళ్ళార‌ని ఐరాస తెలిపింది.యుద్ధాన్ని వెంట‌నే ఆపాల‌ని సూచించింది. లేదంటే స‌మ‌స్య మ‌రింత ముదురుతుంద‌ని ఐరాస తెలిపింది. కాగా ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది ర‌ష్యా.

Advertisement

తాజా వార్తలు

Advertisement