Sunday, May 5, 2024

Breaking : ట్రాక్ట‌ర్ ని ఢీ కొన్న ఇన్నోవా- ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం దగ్గర వడ్లు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి ఇన్నోవా కారు ఢీ కొంది. నాంచారి మాడురు Pacs కొనుగోలు కేంద్రం నుండి దంతాల పెళ్లి రైస్ మిల్ కు టాక్టర్ ద్వారా వరి ధాన్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి….ఇన్నోవా కారులో .. డ్రైవర్ కాళ్లు మధ్యలో ఇరుక్కుపోయారు..మరో ఇద్దరికీ కాళ్లు విరిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement