Monday, April 29, 2024

Breaking : క‌రెంట్ షాక్ తో వ్య‌క్తి మృతి

క‌రెంట్ షాక్ తో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో లారీలోకి లోడు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పనికర గ్రామానికి చెందిన మూల సంజీవ అని తెలిసింది.
అతడికి భార్య ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement