Thursday, May 2, 2024

TS: కారును ఢీకొన్న బొలెరో.. ఒకరు మృతి

కారును బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో చోటుచేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీకొనడంతో రాంకుమార్ అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ములుగు ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఖమ్మం నివాసి. హైదరాబాద్ నుండి ఏటూరు నాగారం వస్తుండగా తాడ్వాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement