Monday, April 29, 2024

Breaking | భార్య గొంతు కోసి.. ఆపై తాను ఆత్మహత్య

శంకర్పల్లి మండలం జన్వాడలో దారుణం జరిగింది.. భార్య గొంతు కోసి చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆర్ఎంపీ డాక్టర్ర్.. మండల పరిధిలోని జన్వాడలో దారుణం జరిగింది. నల్గొండ జిల్లా సూర్యాపేట నుండి జన్వాడ గ్రామానికి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతున్న నాగరాజు శనివారం తెల్లవారుజాము సుమారు నాలుగు గంటల సమయంలో తన భార్య అయిన సుధ పై దాడి చేసి ఆమె గొంతు కోసి చంపేశాడు..

ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి మూడు సంవత్సరాలు, ఏడు సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంత దారుణం జరగడంతో జన్వాడ గ్రామం నిర్గాంత పోయింది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement