Sunday, April 28, 2024

Bhainsa – రక్తం దానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడిన బైంసా పట్టణ సీఐ

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బి పాజిటివ్ రక్తం అవసర0 అని బ్లడ్ డోనర్స్ గ్రూప్ ద్వారా అడ్మిన్ సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన పట్టణ సీఐ స్థానిక హాస్పిటల్ వెళ్ళి బి పాజిటివ్ రక్తం దానం చేశారు.. ఆయన ఇచ్చిన రక్తాన్ని హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పూజ అనె బ్రహ్మంగావ్ గ్రామంకి చెందిన పేషెంట్ కి ఇచ్చారు. ఆపద సమయంలో రక్తం ఇచ్చిన పట్టణ సీఐ ఎల్.శ్రీను కి పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement