Sunday, May 5, 2024

Bellampalli – సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కే రన్…

బెల్లంపల్లి జూన్ 12 ( ప్రభ న్యూస్) -తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి డివిజన్ పోలీస్ ఎసిపి సదయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తెలంగాణ రన్ 2K రన్ దుర్గం చిన్నయ్య జండా ఊపి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , గౌరవ మంచిర్యాల DCP సుధీర్ కేకన్ , మందమర్రి ఏరియా సింగరేణి GM శ్రీనివాస్ , జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రవీణ్, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ , సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement