Saturday, May 4, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో మ‌రో విద్యార్ధి ఆత్మ‌హ‌త్య

బాసర ట్రిపుల్ ల్ ఐటీలో మ‌రో విద్యార్ధి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. PUC 1 విద్యార్థి జాదవ్ బబ్లు హాస్టల్ గదిలో ఉరివేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు.. జాద‌వ్ సంగారెడ్డి జిల్లాల‌కు చెందిన విద్యార్ధి.. అత‌ని సోదరుడు కూడా అదే ట్రిపుల్ ఐటిలో చ‌దువుతున్నాడు.. అధికారులు బ‌బ్లు బౌతిక‌కాయాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియల్సి ఉంది….

Advertisement

తాజా వార్తలు

Advertisement