Tuesday, May 14, 2024

నిర్మాణ పనులను ప్రారంభించిన బండి

కరీంనగరలోని చైతన్యపురి (57వ డివిజన్)లో నూతనంగా నిర్మించిన E-Seva భవన ప్రహరీగోడతోపాటు సీసీ రోడ్, కమ్యూనిటీ హాల్ పునర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు.. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ బండ సుమ రమణారెడ్డి తో పాటు ఇత‌ర‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement