Saturday, April 27, 2024

ట్రాలీ ఆటో ను ఢీ కొట్టిన లారీ – అయిదుగురికి గాయాలు…

ప్రభా న్యూస్ వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని బెల్యా నాయక్ తండా వద్ద ఆగి ఉన్న ట్రాలీ ఆటోను లారీ ఢీ కొట్టిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న ఉన్న ట్రాలీ ఆటోను బాన్సువాడ నుండి వర్ని వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement