Saturday, May 4, 2024

ADB :బిజెపిని విడినందుకే దాడులా..చెన్నూరు లో ప్రజల తర్జన భర్జన

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ సోమాజిగూడ మంచిర్యాల పట్టణాలలోని నివాసల పై ఏకకాలంగా జరుగుతున్న ఇటి దాడులు చెన్నూరునియోజక వర్గంలో చర్చనియంగా మారింది.

ఐటీ సోదాలు ఉదయం నుంచి జరుగుతున్నట్లు వివిధ మాద్యమలా ద్వారా ప్రచారం జరుగుతుండగా ఇటీవలే తన కంపెనీ కోట్ల రూపాయలు పట్టుకున్న విషయం విదితమే అయినప్పటికి దాడులకు కేంద్ర బిజెపి ప్రభుత్వం చేయిస్తున్నట్లు ప్రజలనుంచి ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా బిజెపి లో కొనసాగిన వివేక్ వెంకటస్వామి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల సమయం లో బిజెపిని వీడి తన కున్న పలుకుబడిని ఉపోయోగించు కొని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం తోనే బిజెపి అధిష్టానం దాడులకు పాల్పడు తున్నట్లు విమర్శ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement