Tuesday, April 30, 2024

Assembly: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు

మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సభ ప్రారంభంకానుంది. సభ ప్రారంభం కాగానే.. సంతాప తీర్మాణాలు ప్రవేశపెట్టనున్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు – శ్వేతపత్రంపై చర్చ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కూడా ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement