Tuesday, April 30, 2024

ట్రినిటీలో వార్షికోత్సవ హంగామా.. డ్యాన్స్‌ల‌తో ఆక‌ట్టుకున్న చిన్నారులు

ట్రినిటి పాఠశాలలో విద్యార్థులు వార్షికోత్సవ వేడుకల్లో హంగామా చేశారు. బుధవారం రాత్రి పాఠశాల ఆవరణలో వేడుకలను ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. దశాబ్దాలుగా తమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించి
తల్లిదండ్రుల ఆశలు వమ్ము కాకుండా చూస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement