Saturday, May 4, 2024

Andhra Prabha డైరీని ఆవిష్కరించిన ఎల్ ఐ సి సౌత్ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్

హైదరాబాద్ – . ఆంధ్రప్రభ 2024 డైరీని ఎల్ ఐ సి సౌత్ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రభ దినపత్రిక నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తుంది అని అభినందించారు సుదీర్ఘకాలం గా తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రప్రభ అందిస్తున్న కధనాలు సాటి తెలుగు పాఠకుడిగా తనకు చాలా ఇష్టం అని, మున్ముందు కూడా పత్రిక మరింత అభివృద్ధి చెందాలి అని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement