Saturday, May 4, 2024

TS: బేగంపేట చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో అమిత్ షా గద్వాలకు బయల్దేరనున్నారు. గద్వాలలో నిర్వహించే సభలో అమిత్ షా మాట్లాడనున్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement