Sunday, April 28, 2024

వివాహిత సూసైడ్..

భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఎల్లాకుల కవిత (26) అనే యువతి పురుగుల మందు సేవించి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మహిళ పురుగుల మందు సేవించగా గమనించిన కుటుంబసభ్యులు ప్రైవేటు వాహనంలో బెల్లంపల్లికి తరలించగా పరిస్థితి విషమించింది. దాంతో మంచిర్యాలకు తరలించగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని, మృతురాలి తండ్రి సౌడ్ల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement