Wednesday, April 24, 2024

ఈదురు గాలులతో నేలరాలిన మామిడి

బెల్లంపల్లి : నియోజకవర్గంలోని నెన్నెల, తాండూరు తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. దాంతో వందలాది ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. అంతేకాకుండా చిన్న చిన్న చెట్లు విరిగిపడటం జరిగింది. ఈ ఈదురుగాలుల వల్ల మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement