Monday, April 29, 2024

వర్షమాపక కేంద్రంలో తనిఖీలు..

వేమనపల్లి : తహశిల్దార్‌ కార్యాలయంలోని వర్షమాపక కేంద్రాన్ని మంచిర్యాల డివిజన్‌ ఉప గణాంక అధికారి ఏఆర్‌కె మూర్తి తనిఖీ చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు.ఆ వివరాలను మండల ప్రణాళిక గణాంక అధికారి రమేష్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement