Monday, April 29, 2024

Utnoor : బాధ్యతలు స్వీకరించిన నూతన ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పేయి

ఉట్నూర్, జులై 3 (ప్రభన్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారిగా చాహత్ బాజ్పేయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని, గిరిజన సమస్యలు పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement