Monday, May 6, 2024

మంచిర్యాలలో పోడురైతులు VS ఫారెస్ట్ సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కోయపోశగూడలో పోడు రైతులు వర్సెస్ ఫారెస్ట్ సిబ్బంది వాగ్వాదం జరిగింది. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో గుడిసెలను తొలగించారు. పోలీసు, ఫారెస్ట్ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. 8మంది గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయపోశగూడలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement