Thursday, May 2, 2024

ప్రకృతి వనం పనుల పరిశీలన..

బెల్లంపల్లి : వేమనపల్లి మండలంలోని రాజారాం గ్రామపంచాయితీలో జరుగుతున్న పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీఓ లక్ష్మీ నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఆయన వెంట ఏపిఓ సత్యప్రసాద్‌, ఈసీ మధూకర్‌, పంచాయితీ కార్యదర్శి పోషం, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement