Friday, April 26, 2024

పల్లె ప్రకృతి, నర్సరీ పనుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని నీల్వాయి గ్రామపంచాయితీలో జరుగుతున్న నర్సరీ, పల్లె ప్రకృతి పనులను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం తగు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వచ్చే హరితహారం నాటికి మొక్కలు సిద్దంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏపిఓ సత్యప్రసాద్‌, సర్పంచ్‌ గాలి మధు, పంచాయితీ కార్యదర్శి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement